మేడ్చల్ నియోజకవర్గంలో ప్రచారంలోకి దిగిపోయాయి ప్రధాన పార్టీలు. గెలుపు కోసం తీవ్ర కసరత్తులు మొదలుపెట్టేశారు. ఈ సారి ఈ సెగ్మెంట్లో రాజకీయం రసవత్తరంగా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటివరకు వస్తున్న సర్వేల సరళిని బట్టి చూస్తే.. ఇక్కడ ఈసారి బీసీ ప్రభావం బలంగా ఉండేలా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గ నేతలు, మూడు సార్లు బీసీ నేతలు, రెండుసార్లు ఎస్.సి. నేతలు, ఒకసారి బ్రాహ్మణ నేత గెలుపొందారు. మొత్తం 13 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్, […]
Category: News
హైదరాబాద్లో తరపు జాన్సన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభంహైదరాబాద్లో తరపు జాన్సన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్: H & R జాన్సన్ తమ అత్యాధునిక ఎక్స్పీరియన్స్ సెంటర్ – హౌస్ ఆఫ్ జాన్సన్ను హైదరాబాద్లో ప్రారంభించింది. హైదరాబాద్, 19 జూలై 2023: భారతదేశంలో ప్రముఖ సిరామిక్ టైల్స్ తయారీదారులలో ఒకటి కావటంతో పాటుగా ప్రిజం జాన్సన్ లిమిటెడ్ యొక్క విభాగం, హెచ్ & ఆర్ జాన్సన్ (ఇండియా) తెలంగాణలోని హైదరాబాద్లో తమ సరికొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ – హౌస్ ఆఫ్ జాన్సన్ను ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన షోరూమ్ 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో […]
పేదల దేవుడు వైఎస్సార్: తోటకూర వజ్రేష్ యాదవ్పేదల దేవుడు వైఎస్సార్: తోటకూర వజ్రేష్ యాదవ్
హైదరాబాద్ (మేడ్చల్): పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆరోగ్యశ్రీ, విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఏర్పాటు చేసిన గొప్పనేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని టీ-పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కొనియాడారు. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతిని పురస్కరించుకొని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మామిడ్ల ముత్యాలు యాదవ్ […]
కూకట్పల్లిలో బీజేపీని ఉరకలెత్తిస్తున్న వడ్డేవల్లి శరణ్ చౌదరికూకట్పల్లిలో బీజేపీని ఉరకలెత్తిస్తున్న వడ్డేవల్లి శరణ్ చౌదరి
కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా స్థానిక బీజేపీ కసరత్తుల్లో మునిగిపోయింది. ఈ సారి ఎలాగైనా ఈ నియోజకవర్గంలో కాషాయజెండా ఎగరేయాలని ఆ పార్టీ ఉవ్వీళ్లూరుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి నియమితులైన వడ్డేవల్లి శరణ్ చౌదరి దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ బీజేపీ నాయకులను, కార్యకర్తలను కలుస్తూ కూకట్పల్లిలో పార్టీ, నియోజకవర్గ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ […]
Munugode Exit Poll 2022 ResultsMunugode Exit Poll 2022 Results
ఓవైపు గులాబీ దండు.. మరోవైపు కాషాయ దళం.. అటు కాంగ్రెస్ శ్రేణులు.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ నివేదికలను ప్రకటిస్తున్నాయి. ఎన్నికల సరళిపై పలు సర్వేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరుమాత్రమే ఉందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ మూడో స్థానంలోకి […]
‘గేమ్ ఛేంజర్’ సర్వేలో టీఆర్ఎస్దే గెలుపు‘గేమ్ ఛేంజర్’ సర్వేలో టీఆర్ఎస్దే గెలుపు
#GameChanzer #GameChanzer_Survay మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తాజాగా గేమ్ఛేంజర్ సంస్థ చేసిన తాజా సర్వేలో టీఆర్ఎస్ విజయం సాధించబోతుందని వెల్లడైంది. గేమ్ఛేంజర్ సంస్థ ఇప్పటివరకు రెండు సార్లు సర్వే చేసింది. రెండో సర్వే ఫలితాలను బుధవారం ప్రకటించింది. 43 శాతం ఓట్లు సాధించడం ద్వారా అత్యధిక ఓటర్ల మద్దతును టీఆర్ఎస్ పొందింది. బీజేపీ 38 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ 15 శాతంతో మూడో స్థానంలో ఉన్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది. ఇతరులు […]
